నేడు ఆదునిక యుగంలో ప్రజాస్వామ్యం ఉందంటారా.ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా రాజకీయం అంటేనే డబ్బు .రాజకీయాలలోకి రావాలంటే కావలసింది సమాజసేవకు కాదు డబ్బు సంపాదనే లక్ష్యంగా బావిస్తున్నారు .దాని కోసమే.రాజకేయంలో కి వస్తున్నారు.కాని సమాజాన్ని బాగుచేయదానికో లేక ప్రజలగురించో కానే కాదు.అని అనుకోవలసిన పరిస్తితులు దాపురించాయి ఎదుకంటే రాజకియనాయకులు అవనీతి కుమ్బకోనాలు ములిగిపోవడం వేల కోట్లు స్విసు బ్యాంక్లో బేలన్సు ఇవన్నీ చూస్తె మనకే అర్ధమవుతుంది రాజకీయాలు అంటే ఏమిటో ఇటీవల కుంబకోణం లో దొరికిన టెలికాం మినిస్టర్ గారు గుర్తున్నారా .అయన గారి ఇల్లు చూస్తె ఇంద్రభవనం కుడా బలదురే మీరు చుడండి రాజ గారి ఇంద్రబవనం